BIG BREAKING: ఇండిగో విమానంలో బాంబు.. ముంబై విమానాశ్రయానికి బెదిరింపు2025
ముంబై విమానాశ్రయానికి బెదిరింపు
BIG BREAKING: ఇండిగో విమానంలో బాంబు.. ముంబై విమానాశ్రయానికి బెదిరింపు25 సహార్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాలు వచ్చింది. ఇండిగో విమానంలో బాంబు పెట్టామని ఒక అజ్ఞాతవాసి కాల్ చేసి హెచ్చరించాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. విమానాశ్రయానికి హాట్లైన్ కు ఫోన్ కాల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది.

BIG BREAKING: ఇండిగో విమానంలో బాంబు.. ముంబై విమానాశ్రయానికి బెదిరింపు
పహల్ గాం లో జరిగిన పిరికిపంద ఉగ్రవాది దాడికి పాకిస్తాన్, దాని ఉగ్రవాదులపై భారత్ ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది. మే ఏడవ తేదీ బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 90 మంది ఉగ్రవాదులు మరణించారు.
ఈ క్రమంలోనే ముంబైలోని సహార్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఇండిగో విమానంలో బాంబు పెట్టామని ఒక అజ్ఞాత వ్యక్తి హెచ్చరించాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. విమానాశ్రయ హాట్లైన్ కు ఫోన్ కాల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చిందని అధికారులు తెలిపారు. దీనితో విమానాశ్రయం, భద్రత అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికి విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు ఏవి కనిపించలేదు., పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ వైమానిక దాడులు చేసిన కొద్దిసేపటికే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. బెదిరింపు కాల్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.https://www.googleadservices.com/pagead/aclk?sa=L&ai=DChcSEwiw-PzmmZGNAxWJ_UwCHRrPM3wYABABGgJ0bQ&co=1&gclid=CjwKCAjwiezABhBZEiwAEbTPGCf6BJVEJAVmcTWkBV19_BWZ8DNZgUN_jeiMkCuzp1yXTedB7RKVuBoCHg8QAvD_BwE&ohost=www.google.com&cid=CAESVeD2JJJTbUyNS-wRuN_J7aF8sgb67Q0WjJwj61aVyeYrMnDStzW8Y8g2bZUJOFAi7iBhHgNtcBGuBLwodmW01C8RJ1jFFqVBplktR_Y5qne6PzHFMug&sig=AOD64_3LjRJKcp1iZ2aQOsE4fK9gyIKDeQ&q&adurl&ved=2ahUKEwjFkPjmmZGNAxXioa8BHUBiB1MQ0Qx6BAgKEAE

BIG BREAKING: ఇండిగో విమానంలో బాంబు.. ముంబై విమానాశ్రయానికి బెదిరింపు
చండీగఢ్ నుండి ముంబైకి వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు ఏర్పాటుకు ఉదయం ఫోన్ కాల్ వచ్చింది. ఆ విమానాన్ని పేల్చేస్తామంటూ బెదిరించారు. అయితే విమానం ముంబై ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది. భద్రతా బలగాలు వెంటనే విమానాన్ని ఖాళీ చేయించి తనిఖీలు నిర్వహించారు. అయితే అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తుంది.
ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం లో విమాన కార్యకలాపాలు మే 8 బుధవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 6 గంటల పాటు నిలిపివేయబడతాయి. ఎందుకంటే వార్షిక ప్రీ ఋతుపవన మౌలిక సదుపాయాల నిర్వహణలో భాగంగా షెడ్యూల్డ్ చేయబడిన రన్వే నిర్వహణ జరుగుతుంది.. విమానాశ్రయ నిర్వాహకుడు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఒక ప్రకటనలో ప్రాథమిక మరియు ద్వితీయ రన్వేలు రెండు ఈ కాలంలో తాత్కాలికంగా మూసి వేయబడతాయని ధ్రువీకరించింది. షట్ డౌన్ సమయంలో విమానాశ్రయంలో ఎటువంటి విమానాలు టేక్ ఆఫ్ అవ్వవు లేదా ల్యాండ్ అవ్వవు.

అన్ని వాటాదారులను అప్రమత్తం చేయడానికి మరియు విమానయాన సంస్థలు విమాన షెడ్యూల్ లను గుణంగా సవరించడానికి ఆరు నెలల ముందుగానే తప్పనిసరి జారీ చేయబడిందని ఎం ఐ ఏ ఎల్ తెలిపింది. అనేక విమానయాన సంస్థలు ప్రయాణికులకు సాధ్యమయ్యే అంతరాయాల గురించి హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యమైన ప్రయాణ నవీకరణ ముంబై విమానాశ్రయ రన్వే మే 8న ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మూసి వేయబడుతుంది. ఇది మీ ప్రయాణ ప్రణాళికలను ప్రభావితం చేయవచ్చు. విమానాశ్రయ నికి వెళ్లే ముందు దయచేసి మీ విమాన స్థితిని తనిఖీ చేయండి అని స్పైస్ జెట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రయాణికుల భద్రత కోసం ఏర్పోర్ట్ ఆవరణంలో పోలీసులు అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయబడతారు. ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడం గమనార్హం. మరోవైపు.. నాగపూర్-కోల్కతా విమానయానికి సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రాయపూర్ విమానాశ్రయంలో పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.https://smstechintelugu.com/hit-3rd-case-movie-review-2025/

పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన తర్వాత ఇలాంటి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ముంబైలో విమానాశ్రయానికి ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అందులో చండీగఢ్ నుంచి వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విమానం ముంబై విమానాశ్రయానికి సురక్షితంగా చేరింది. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై తనిఖీలు నిర్వహించారు అయితే ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. ఇక మారుతున్న వైమానిక పరిస్థితులను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నామని డి జి సి ఏ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికుల భద్రత ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించింది. మరోవైపు.. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర భారత దేశంలోని పలు విమానాశ్రయాలను మూసివేయాలని కేంద్రం నిర్ణయించుకుంటుంది. దీంతో జమ్మూ,, శ్రీనగర్, ధర్మశాల, లే, అమృత్సర్, విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేసి తదుపరి ఆదేశాల వరకు వాటిని తెరవద్దని పేర్కొంది.
పాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్రస్తావరాలే లక్ష్యంగా భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి తర్వాత మెరుపు దాడులకు పాల్పడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని ఉగ్రస్తావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. ఈ దాడుల నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబై ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కాలు రావడం కలకలం రేపుతోంది.