CORONA VIRUS RE ENTRY-COVID-19

కేసులు మరణాలు

CORONA VIRUS RE ENTRY-COVID-19 2025 మే 12 నాటికి, భారత్లో మొత్తం 4.5 కోట్లకు పైగా కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. మరియు 5.3 లక్షల పైగా మరణాలు సంభవించాయి. 2020-21 మధ్య కాలంలో దేశంలో సాధారణ స్థితుల కంటే 9.3% ఎక్కువ మరణాలు నమోదయ్యాయి, ఇది అధికారికంగా నివేదించబడిన కోవిడ్ 19 మరణాల కంటే ఎక్కువగా ఉండవచ్చని సూచిస్తుంది.

మరణాల జణనపై వివాదం

VIRUS RE ENTRY -సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ప్రకారం 2021లో 20 లక్షల అదనపు మరణాలు నమోదు అయ్యాయి. ఈ గణాంకాలను ఆధారంగా తీసుకొని పార్లమెంటు సభ్యులు కోవిడ్ 19 బాధితుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. కొత్తగా విడుదలైన జనన మరియు మరణాల రికార్డులు కోవిడ్ 19 మరణాల అండర్ కౌంటింగ్ ను సూచిస్తున్నాయి, ఇది వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై న్యాయపరమైన కేసులను మద్దతు ఇవ్వవచ్చు.

కొత్త వేరియంట్లు వ్యాక్సిన్ అప్డేట్లు

ప్రస్తుతం భారత్లో జేఎన్ వన్ వేరియంట్ ఆధారిత కేసులు ఎక్కువగా ఉన్నాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం మోనోలెవెంట్ జెన్ వన్ లేదా కెపి టు వ్యాక్సిన్లు సరైనవి మరియు ఎల్పీ 81 ఒక ప్రత్యామ్నాయంగా సూచించబడింది.

CORONA VIRUS RE ENTRY-COVID-19

ఆసియాలో కోవిడ్ 19 తాజా పరిణామాలు

హాంగ్కాంగ్ మరియు సింగపూర్లో కోవిడ్ 19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, ఇది ఆసియాలో కొత్త వ్యవసాయంకేతంగా భావిస్తున్నారు. అధికారులు ప్రజలను వ్యాక్సినేషన్ మరియు బూస్టర్ దోస్తులు వేసుకోవాలని సూచిస్తున్నారు.https://smstechintelugu.com/

ఇమ్యూనిటీ డెప్ ప్రభావం

CORONA VIRUS RE ENTRY-COVID-19 కోవిడ్ 19 లాక్ డౌన్ల సమయంలో వైరస్లకు తక్కువగా గురయ్యే కారణంగా ప్రజల ఇమ్యూనిసిస్టం బలహీన పడింది. దీంతో ఇప్పుడు సాధారణ జలుబు మరియు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఆరోగ్య సంరక్షణ మరియు విధానాలు

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ 19 కారణంగా మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి ఇది ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల లోపాన్ని సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ 19 బాధితుల కుటుంబాల కు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.

వ్యాక్సిన్ అభివృద్ధి

CORONA VIRUS RE ENTRY-COVID-19 హైదరాబాద్ విశ్వవిద్యాలయం మరియు క్రిస్మస్ బయోసైన్స్ కలిపి కోవిడ్ 19 మరియు ఇతర వైరస్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా కొత్త థెరపీలు అభివృద్ధి చేస్తున్నారు

కోవిడ్ 19 లాక్ డౌన్ల సమయంలో ప్రజలు సాధారణ వైరస్లకు గురై అవకాశాలు తక్కువగా ఉండడంతో వారి రోగ నిరోధక శక్తి బలపడినట్లు నిపుణులు చెబుతున్నారు ఇది ఇమ్యూనిటీ డెబ్గా పరిగణించబడుతుంది ప్రస్తుతం ప్రజల చిన్న జ్వరం జలుబు వంటి వ్యాధులకు కూడా ఎక్కువగా గురవుతున్నారు.https://timesofindia.indiatimes.com/coronavirus

VIRUS RE ENTRY కరోనా వలన అనేక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి ఉద్యోగాలు కోల్పోవడం చిన్న వ్యాపారాల మూతపడడం విద్య ఆగిపోవడం వంటి అనేక దుష్ప్రభావాలు వెలుగులోకి వచ్చాయి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా పెరిగాయి ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులలో ఇది చాలా ప్రభావం చూపించండి

2025 జెఎన్1 ఏపీ 2 వంటి వేరియంట్లు చాలా మంది వద్ద కనిపిస్తున్నాయి వీటి లక్షణాలు సాధారణ జలుబుతో పోల్చి పోల్చినదగినవే అయినప్పటికీ వృద్ధులు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారికంగా తెలిపారు వారం వారం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి

ప్రభుత్వ చర్యలు

VIRUS RE ENTRY కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య రంగంలో పెట్టుబడులను పెంచడం ప్రారంభించాయి పీహెచ్సీ మరియు జిల్లా ఆసుపత్రిలో మౌలిక వసతుల మరియు మెరుగు పరుస్తున్నారు అలాగే ప్రజలకు మరింత అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో పరిణామాలు

ఆసియా ఖండంలోని ఇతర దేశాలు సింగపూర్ హాంకాంగ్ వంటి దేశాల్లో కూడా కొత్తవేవ్ ప్రారంభించినట్లు సూచనలు ఉన్నాయి ప్రజల ప్రమాణాలు అంతర్జాతీయ సమావేశాలు వంటి అంశాలు మళ్లీ పునరుద్దించబడుతున్నాయి ఇది మరోవైపు దారి తీయవచ్చు అని కొన్ని దేశాలు హెచ్చరిస్తున్నారు

వ్యాక్సిన్ లపై విశ్వాసం ప్రభుత్వాలు సంస్థలు ప్రజల్లో వ్యాక్సిన్ పై భరోసా పెంచాలని అధికారులు సూచిస్తున్నారు మరణాల గనలో పారదర్శకత అవసరమని సూచించారు రాబోయే మహమ్మారుల ముందు పట్టుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి మానసిక ఆరోగ్య సేవలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి.

19 మన సమాజాన్ని అన్ని రంగాల్లో ప్రభావితం చేసింది ఇప్పుడు దాని ప్రభావం తగ్గుతున్నప్పటికీ దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య నిపుణులు కలిసి పని చేయడం ద్వారా రాబోయే ఆరోగ్య సంరభాలను ఎదుర్కోవచ్చు

CORONA VIRUS RE ENTRY-COVID-19 ఆసియాలోని అనేక దేశాల్లో కొత్త కోవిడ్ 19 వైరస్ పెరుగుతుంది. ప్రధానంగా హాంకాంగ్ తో పాటు సింగపూర్లో ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోగుల్లో కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉండడంతో పాటు మరణాల రేటు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

VIRUS RE ENTRY కోవిడ్ అంటే ఇప్పటికే జనం గజగజ వనిగిపోయే పరిస్థితి. 2019 చివర్లో మన దేశంలోకి ఎంటర్ అయి ఈ వైరస్ సుమారు రెండేళ్ల పాటు ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది. అలాగే ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది కరోనా పేరు వింటేనే భయంతో చచ్చిపోయే పరిస్థితిని తెచ్చింది. అయితే గత మూడేళ్లుగా ఈ వైరస్ ప్రస్తావన క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా గురించి దాదాపు మాట్లాడుకోవడమే మానేశారు. అయితే తాజాగా కొత్త కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో మళ్లీ భయాందోళనలు మొదలవుతున్నాయి. ఆసియా దేశాల్లో ఎండరైన ఈ కొత్త కోవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోందన్న వార్తలు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి.

VIRUS RE ENTRY హాంగ్ కాంగ్ లోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ లోని కమ్యూనికేషన్ డిసీస్ బ్రాంచ్ అధికారులు మాట్లాడుతూ నగరంలోని కోవిడ్ 19 కేసులు పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తుందని తెలిపారు. ఈ రోగుల్లో కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉండడంతో పాటు మరణాల రేటు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సింగపూర్ కోవిడ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి సుమారు ఏడాది కాలం తర్వాత మే లో ఆ దేశంలో నమోదైన కేసుల వివరాలు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.

పోలిస్తే మే మూడు నాటికి కోవిడ్ కేసులు 28% పెరిగి సుమారు 14 200 కి చేరుకున్నాయని వివరించారు. మరోవైపు ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితులు 30 శాతం పెరిగినట్లు చెబుతున్నారు. మనుషుల్లో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లే ఈ కేసులు పెరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

VIRUS RE ENTRY మరోవైపు ఆసియాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి హాంగ్కాంగ్ కు చెందిన ప్రముఖ పాప్ స్టార్ అయినా ఈ సన్ చాన్కు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో తన తైవాన్ కచేరీలను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. అలాగే బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం చైనాలోకి కూడా కొత్త కోవిడ్ వ్యాపించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా థాయిలాండ్ లో ఏడాది రెండు రకాల కోవిడ్ వైరస్లు వ్యాప్తి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ దేశంలో గత ఏప్రిల్లో సంక్రాంతి అనే పండగ జరిగింది ఈ సందర్భంగా ప్రజలు గుంపులు గుంపులుగా కలవడం వల్ల కేసులు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని సరైన ఆధారాలు లేవని వైద్యాధికారులు సూచించారు.

Leave a Comment