OPERATION SINDOOR LIVE UPDATES…2025 గత ఐదు రోజులగా భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని, ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించినట్టు భారత్ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది. ఉల్లంఘించినట్లుగా భారత్ అధికారికంగా తెలిపింది. అయితే ఆదివారం ఉదయం నుంచి పరిస్థితులు కొంతమేర కుదుటపడ్డాయి. సరిహద్దుల్లో కాల్పులు ఆగి ప్రశాంతంగా ఉంది.

అమెరికా మధ్య వర్తిత్వముతో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గంటల్లోనే గాల్లో కలిసిపోయింది. పాకిస్తాన్ సైన్యాలు మరోసారి భారత సరిహద్దుల్లో దాడులకు దిగింది. ఈ తరుణంలో పాకిస్తాన్ కు చైనా మద్దతు ప్రకటించడంతో ఏదో జరగబోతుందనేది స్పష్టం అవుతుంది. ఆదివారం ఉదయం నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్లో పరిస్థితులు కొంతమేరకు శాంతియుతంగా ఉన్నాయి.PLESE SUBSCRIBE
OPERATION SINDOOR LIVE UPDATES…2025
పుల్వామా ఉగ్రదాడి లోని ఉగ్రవాదులను మట్టుపెట్టాం.
ఆపరేషన్ సింధూరిపై భారత డీజీఎంఓ విలేకర్ల సమావేశం పుల్వామా ఉగ్ర దాడి ఐసి 814 హైజాక్ ఘటనల్లోని ఉగ్రవాదులను హతమార్చం. భారత డీజీఎంఓ మే 7న చేసిన దాడుల్లో వందమంది తీవ్రవాదులను హతం చేశాం. ఉగ్రవాదం అందానికే ఆపరేషన్ సిందూర్. 9 ఉగ్రవాద శిబిరాల్లోని 100 మంది ఉగ్రవాదులు అర్థం.
పిఓకే అప్పగింతపై మోడీ సంచలన వ్యాఖ్యలు
అప్పగించడం తప్ప పార్కు గత్యంతరం లేదు. భారత్ పార్క్ శాంతి చర్చలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. మాకు మధ్యవర్తిత్వం అవసరం లేదు. పిఓకేను తిరిగి అప్పగించడంపై పాక్తో చర్చిస్తామన్న మోడీ. ఆపరేషన్ సింధు ఇంకా ముగించలేదన్న మోడీ. అప్పగించడం తప్ప పార్కు ఒకే ఇతర అవకాశం లేదన్న మోడీ.https://www.ndtv.com/india-news/operation-sindoor-successfully-executed-assigned-tasks-says-indian-air-force-on-india-pakistan-ceasefire-8385741

OPERATION SINDOOR LIVE UPDATES…2025
విక్రమ్ మిస్రీపై జర్నలిస్టు ట్వీట్కు ఓవైసీ కౌంటర్
భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మీ శ్రేణి ఉద్దేశించి జర్నలిస్టు చేసిన ట్వీట్ కు హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. విక్రంమిస్ట్రీ తన కౌంటర్ అకౌంట్ ను దుర్వినియోగం కాకుండా కాపాడుకున్నారని ఎందుకంటే రైట్ వింగ్ రోలర్స్ ఆయనను ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి పాత క్విట్ లను వెలికితీస్తున్నారని అన్నారు. దీనిపై ఓవైసీ స్పందిస్తూ.. విక్రమ్ మేస్త్రి ఒక మంచి నిజాయితీపరుడైన కష్టపడి పని చేసే దౌత్యవతాన్ని పేర్కొన్నారు మన దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. మన సివిల్ సర్వెంట్లు కార్యనిర్వాహక శాఖ కింద పని చేస్తారని గుర్తుంచుకోవాలి.. రాజకీయ నాయకుడు తీసుకుని నిర్ణయాలకు వారిని నిర్మించడం తగదని ఆయన పేర్కొన్నారు.
పుల్వామా దాడిలో తమ పాత్రను అంగీకరించిన పాకిస్తాన్
OPERATION SINDOOR LIVE UPDATES…2025
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రేకతల వేల 2019 పుల్వామా ఉగ్రదాడిపై పాకిస్తాన్ ఔరంగజేబ్ అహ్మద్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసాయి. రెండు రోజుల కిందట ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. పుల్వామా ఉగ్రదాడికి సంబంధం లేదని పాక్ ఆరోపిస్తున్నప్పటికీ ఆయన వ్యాఖ్యలతో దాయాది పాత్ర పై అనుమానాలు ఆధారం లభించినట్లు అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పాకిస్తాన్ భూ వాయు సముద్ర లాలికి ఎవరైనా ముప్పు కలిగించే ప్రయత్నం చేస్తే మేము రాజీపడం.. పుల్వామా దాడిలో వ్యూహాత్మక నైపుణ్యంతో ఈ విషయం చాటాలని ప్రయత్నించాం. జనరల్ అహ్మద్ శుక్రవారం అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు.
OPERATION SINDOOR LIVE UPDATES…2025
ఆపరేషన్ సింధూర్ ముగియలేదు ఎయిర్ ఫోర్సు సంచలన ప్రకటన

పాకిస్థాన్పై సైనిక చర్యకు చేపట్టిన ఆపరేషన్ ఇందు పై భారత వైభవని కథలం కీళ్లను ప్రకటన చేసింది ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ప్రకటించింది. కాసేపట్లో వివరాలను వెల్లడించనుంది. ప్రధాని మోదీ నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవలతో త్రివిధ దళాధిపతుల సమావేశం కొనసాగుతోంది. పాకిస్థాన్తో భారత్ కాల్పుల విరమణ ఒప్పందంపై కేంద్రం ప్రకటన అనంతరం 1971వ యుద్ధంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వాన్ని గుర్తుచేస్తూ ప్రధానమంత్రి మోడీపై విరుచుకుపడుతోంది.
పాకిస్థాన్లో పౌరుల మృతి పై చైన సంతాపం
పహాల్గం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సింధు చేపట్టింది ఈ ఆపరేషన్తో భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది దీంతో పాక్ దాడులను తిప్పి కొట్టిన భారత్ ఆ దేశంలోని పలు సైనిక స్థావరాలపై విరుచుకుపడింది ఆపరేషన్ లో చనిపోయిన పాకిస్తాన్ పౌరులకు చైనా సంతాపం తెలుపుతూ ప్రకటన చేయడం గమనార్హం.
OPERATION SINDOOR LIVE UPDATES…2025
కాశ్మీర్ అంశంపై ట్రంప్ సంచలన పోస్ట్
భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. మరో 10 ఏళ్లయినా భారత్ పాక్ మధ్య కాశ్మీర్ వివాదం పరిష్కారం కాదని సెటైర్ వేశారు. ఒకవేళ తన సాయం కోరితే మధ్యవర్తిత్వం ఆశిస్తే కనుక వెయ్యిల తర్వాత అయినా కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తాను అనేలా వ్యంగ్యంగా పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ప్రధాని నివాసంలో కీలక భేటీ.. త్రివిధ దళాధిపతులు హాజరు
పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన పరిమాణాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక సమావేశం నిర్వహించారు. ఆదివారము ఉదయం ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు పేర్కొన్నారు.
వీసాలు సింధు జలాల ఒప్పంద రద్దు కొనసాగింపు
పాలుగా ముగ్గుర దాడి అనంతరం పాకిస్తాన్ పై దౌత్యపరమైన ఆంక్షలు విధించిన భారత్ మే 7న సైనిక చర్య ప్రారంభించింది. ఆపరేషన్ సింధూరం అనంతరం భారత్ పై పాక్ దాడికి ప్రయత్నించగా ఆ ప్రయత్నాలను ఇండియన్ ఆర్మీ తిప్పి కొట్టింది. అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో గతంలో విధించిన వీసాలు సింధుజలాల ఒప్పందం రద్దు కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది.
అమర జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో మూడు రోజుల కిందట పాకిస్తాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు అతని స్వగ్రామం సత్యసాయి జిల్లా కళ్లి తండాలో జరుగుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంత్రి నారా లోకేష్ హోం మంత్రి అనితలు ఆ గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి మురళి నాయక్ పార్దివ దేహానికి నివాళులర్పించారు.
OPERATION SINDOOR LIVE UPDATES…2025
పాకిస్తాన్ కాల్పుల్లో అమరులైన నలుగురు సైనికులు
పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన ఇద్దరు వాయుసేనకు ఒకరు సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ వీర మరణం చెందగా బిఎస్ఎఫ్ యూనిట్కు చెందిన ఇతర ఏడుగురు గాయపడ్డారు. శనివారం ఉదయం జిల్లా కృష్ణ ఘాటి సెక్టార్ లో సైనిక పోస్టు వద్ద ఆర్డినరీ సుబేదార్ మేజర్ పవన్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన జూనియర్ కమిషన్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్తాన్ కు చైనా మద్దతుపై తీవ్ర చర్చ

భారత్ పాకిస్తాన్ మధ్య శనివారం సాయంత్రం MAY 10 కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కొన్ని గంటల వ్యవధిలోనే నీరుగారిపోయింది. పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన విషయం తెలిసిందే. రోడ్లు కనిపించడంపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా, గుజరాత్ హోంమంత్రి హర్ష సింగ్ సోషల్ మీడియాలో స్పందించి కొద్ది నిమిషాల్లోనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ పాకిస్తాన్ కు తమ మద్దతును ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది దీని వెనుక ఆంతర్యం ఏంటి అనే చర్చ జరుగుతుంది.
OPERATION SINDOOR LIVE UPDATES…2025
సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు హోంశాఖ హెచ్చరికలు
కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొద్దిగా పాకిస్తాన్ ఉల్లంఘించడంతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి గోవిందు మోహన్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పౌర రక్షణను క్రియాశీలం చేయాలని సూచించారు.
పూణే ఎయిర్పోర్టులో అత్యవసర బ్లాక్ అవుట్ డ్రిల్
పూనే విమానాశ్రయంలో శనివారం రాత్రి అత్యవసర బ్లాక్ అవుట్ డ్రిల్ చేపట్టారు. రాత్రి 8 గంటల 25 నిమిషాల నుండి ఎనిమిది గంటల 45 నిమిషాల వరకు యధావిధిగా అత్యవసర బ్లాక్ అవుట్ డ్రిల్ నిర్వహించారు., విద్యుత్ సరఫరా నిలిపివేయడం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో విమానాశ్రయం ఎలా స్పందించాలో పరీక్షించడం మేనని అధికారులు తెలిపారు. ప్రారంభం కాగానే విమానాశ్రయంలో విద్యుత్ వ్యవస్థలన్నీ నిలిపివేశారు.
OPERATION SINDOOR LIVE UPDATES…2025
యుద్ధంలో మనమే గెలిచాం పాక్ ప్రధాని జోకులు
భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం పాకిస్తాన్ ప్రధాని సేవా షరీఫ్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మనం యుద్ధంలో గెలిచాం అని చంకలు గుద్దుకున్నారు. అంతేకాదు ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ను ప్రశంసిస్తూ ఆయన నాయకత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.

సైనిక స్థావరం వద్ద కాల్పులు సెంట్రీకి గాయం
జమ్మూ ప్రాంతంలో పాక్ కాల్పులకు పాల్పడుతుంది. జమ్ములోని నగోత్ర ఆర్మీ స్థావరంపై కాల్పులకు దిగడంతో సైన్యం స్పందించింది. ఈ క్రమంలో భీకర కాల్పులు కొనసాగుతాయి. ఈ దాడిలో ఓ జవాన్ గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. ఆర్మీ స్టేషన్ సమీపంలో అనుమానితుడు అనుమానాస్పదంగా కనిపించడంతో సెంట్రీ అప్రమత్తమై కాల్పులు జరిపేడని సైన్యం తెలిపింది.
OPERATION SINDOOR LIVE UPDATES…2025
అమృత్సర్లో రెడ్ అలర్ట్
మీ సౌలభ్యం కోసం మేము విద్యుత్ సరఫరాను పునరుద్ది పునరుద్ధరించాం.. కానీ మనం ఇంకా రెడ్ అలర్ట్ లోనే ఉన్నాం.. ఈ రెడ్ అలర్టును సూచిస్తూ ఇప్పుడు సైరన్లు మోగుతాయి. దయచేసి మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళకండి. ఇంటి లోపల కిటికీలు బాల్కనీలు దూరంగా ఉండండి. మాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు మేము మీకు తెలియజేస్తాం. దయచేసి సమ్మతిని నిర్ధారించుకోండి ఈసీ ఉదయం 5:24 గంటలకు ప్రకటన విడుదల చేశారు.
ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు
భారత పాకిస్తాన్ సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ల మధ్య వచ్చిన వస్తుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఒప్పందం నీటముటలేని అంతలోనే పేలిపోయింది. భారత సరిహద్దుల్లో దాడులకు పాల్పడింది.