Pahalgam Terror Attack-పహల్గాం ఉగ్రదాడి – యుద్ధానికి సిద్ధం2025 Pahalgam Terror Attack –పహల్గాం ఉగ్రదాడి – యుద్ధానికి సిద్ధం2025-పహల్గాం ఉగ్రదాడిలోcపోరాటానికి సన్నద్ధతగా భారత త్రివిధ దళాలు యుద్ధ విన్యాసాలు చేపట్టాయి. భారత ఆర్మీ చీఫ్ లో కాశ్మీర్లో పర్యటిస్తుండగా పారా మిలటరీ బలగాలు సెలవులు రద్దు చేశారు. సరిహద్దుల్లో ఇరువైపుల భారత్ భారీగా బలగాలు మొహరించాయి. సిమ్లా ఒప్పందాన్ని పాక రద్దు చేయడంతో నియంత్రణ రేఖను గౌరవించకుండా ముందుకు దూసుకెళ్లే అవకాశం ఇప్పుడు భారత్ వద్ద ఉంది. పహాల్గం ఉగ్రదాడి ఘటన సూత్రధారి పాకిస్థాన్పై నేరుగా భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారతీ ఎదుట నాలుగు మిలటరీ ఆప్షన్లు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు.

జరిగిన దాడిగా చెబుతున్నారు ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతుంది ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఎలాంటి ప్రతీకార చర్యగు దిగాలనే విషయంపై కేంద్రం ఆలోచిస్తూ కావాలి ఉగ్రదాడికి భారత్ ప్రతి కారం తీర్చుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి ఎప్పటికి కేంద్రం రియాక్ట్ అయిన మాట వస్తుంది.https://en.wikipedia.org/wiki/2025_Pahalgam_attack
పహల్గాం ఉగ్రదాడి – యుద్ధానికి సిద్ధం
1.పహల్గాం ఉగ్రదాడి – యుద్ధానికి సిద్ధం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది మరోసారి రక్తం పారింది ఈ ఘటనకు సంబంధించి అనేక విషయాలు ఒక భారతీయుడు ఆనందంగా కొన్ని రోజులు గడిపేందుకు వచ్చారు జిల్లా పహల్ గ్రామ సమీపంలోని బాయిసర లోయలోకి వచ్చారు వాళ్లతో పాటే వందల మంది పర్యాటకులు అక్కడ సరదాగా గడుపుతున్నారు అలాంటి చోట ఏప్రిల్ 22న అంటే నిన్న మధ్యాహ్నం సమయంలో ఉగ్రవాదులు లోకల్ పోలీస్ యూనిఫాంలో వచ్చే పర్యాటకులను చుట్టూ పుట్టారు ఈ దారుణమైన ఘటనలో ఏకంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ వీడియో చూడండి ఉగ్రవాదుల దాడి తర్వాత కాపాడడానికి వచ్చిన ఇండియన్ ఆర్మీ ని చూసి ఉగ్రవాదులే అనుకుని ఒక్కొక్కరు భయపడిపోతున్నారు ఏం చేయద్దు తున్నారు టెర్రరిస్టులు హిందూ పేర్లతో ఉన్న వాళ్ళను మాత్రమే కాల్చి చంపారు. కొందరు తప్పించుకునేందుకు ముస్లిం పేరు వెల్లడించారు కట్టుకున్న భర్తల్ని ఉగ్ర ముక్కలు కళ్ళముందే కాల్చి చంపేశారుగా ముగ్గురు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరికీ ఇటీవల వివాహం జరిగింది.

పహల్గాం ఉగ్రదాడి – యుద్ధానికి సిద్ధం
2.పహల్గాం ఉగ్రదాడి – యుద్ధానికి సిద్ధం.ఉత్తరప్రదేశ్ ఒడిస్సా కర్ణాటక కు చెందిన పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు చంద్రమౌళి అనే వ్యక్తి కూడా చనిపోయారు గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది గాయపడిన వారిని కొందరిని గుర్రాలపై కిందికి తరలించారు మరియు హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టారు కళ్ళముందే భర్తలను చంపుతుంటే తట్టుకోలేకపోయిన కొంతమంది మహిళలు తమను కూడా చంపేయమని తీవ్రవాదులను కోరగా మిమ్మల్ని చంపము ఇలాగే ఏడుస్తూ వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అని వ్యాఖ్యానించారు

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరితో అనుబంధం విభాగం దాడి చేసినట్టుగా ప్రకటించుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరితో అనుబంధం ఏర్పడింది 2019లో ఏర్పాటు అయినప్పటి నుండి టిఆర్ఎస్ దాడులు చేస్తూనే ఉంది. మీరు కేవలం ముస్లింలదేనని అక్కడ వేరే మతస్తులు ఉండకూడదు అని హెచ్చరిస్తూ ఉంటుంది ప్రారంభం కానుండగా హిమలింగాన్ని దర్శించుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అనంత్ జిల్లాలోని పహాల్గం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది మరొకటి వండర్బల్ జిల్లా బల్తాన్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యాత్రను సజావుగా నడిపేందుకు ఇండియన్ ఆర్మీ ఏకంగా 60000 కంటే ఎక్కువ మంది సిఆర్పిఎఫ్ ఏర్పాటు చేస్తుంది. OPERATION SINDOOR-2025 పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం…

Pahalgam Terror Attack-పహల్గాం ఉగ్రదాడి – యుద్ధానికి సిద్ధం2025
3.పహల్గాం ఉగ్రదాడి – యుద్ధానికి సిద్ధం.బందోబస్తు ఏర్పాటు చేస్తుంది భక్తుల భద్రత కోసం సీసీటీవీ డ్రోన్స్ బుల్లెట్ ప్రూఫ్ బంకర్స్ యూస్ చేస్తున్నారు. ఈ దాడులు జరిగే సమయానికి ప్రధాని మోడీ గారు ఇస్లామిక్ కంట్రీ అయిన సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు మన దేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్సన్ కుటుంబ సభ్యులతో సహా ఉన్నారు ఇలాంటి సందర్భాల్లో దాడులు చేయడం ద్వారా కాశ్మీరీష్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని ప్రపంచానికి తెలిపేందుకు ఇలా దాడులు చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు కొన్ని రోజుల క్రితం హిందూ ముస్లింల ఐక్యతపై పాకిస్తాన్ ఆర్మీ మునిర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అవే మాటలు దాడులకు కారణం కావచ్చు అని ప్రచారం జరుగుతోంది ఏప్రిల్ 16న ఇస్లామాబాద్ లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీస్ కన్వెన్షన్ లోనేషన్ తీరిని బలంగా సమర్ధించారు ఇందులో హిందువుల ముస్లింల మొత్తం ఆచారాలు సాంప్రదాయాలు ఆలోచనలు మరియు ఆశయాలు అన్ని భిన్నంగా ఉంటాయి అన్నారు పాకిస్తానీలు తమ పిల్లలకు ఈ కాశ్మీర్ కథ చెప్పాలని దాన్ని మర్చిపోకుండా చూడాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కోరారు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ గారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గారితో ఫోన్లో మాట్లాడారు వెంటనే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రధాని మోదీ గారి ఆదేశంతో హోం మంత్రి అమిత్ షా గారు హుటాహుటిన మంగళవారం రాత్రి శ్రీనగర్ కి చేరుకున్నారు అధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు ప్రధా పోయినవారికి తానుభూతిని వ్యక్తపరుస్తూ భారత్కు తమ మద్దతును ప్రకటించారు ఇండియా పై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ ఫైటర్ జెడ్ కరాచీ నుంచి ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కి మరింత దగ్గరగా చేరుకుంటున్నట్టుగా మన ఏరోప్లేన్ ట్రాకింగ్ సిస్టర్ స్పష్టం చేసింది ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్ స్పందిస్తూ ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ గారు ఈ దారుణమైన చర్య వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు గతంలో 2016 తీవ్రవాదులు 17 మంది ఇండియన్ సోల్జర్స్ ను చంపేశారు దానికి ప్రతికారంగా ఇండియన్ ఆర్మీ ఎల్ఓసి దాటి పిఓకే లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది ఇందులో ఏడు శిబిరాలను నాశనం చేసి 50 మందికి పైగా ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసింది ఆ తర్వాత 2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడి ఘటనలో 40 మంది ఇండియన్ ఫోన్ చనిపోవడంతో రంగంలోకి దిగింది ఉగ్రవాద శిబిరంపై హెయిర్ స్ట్రైక్ నిర్వహించి 300 నుంచి 350 మంది ఉగ్రవాదులను హతమార్చింది ఇప్పుడు ఈ ఉగ్రదాడిపై భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది అని దేశ ప్రజలతో పాటు యావత్ ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి









1 thought on “Pahalgam Terror Attack-పహల్గాం ఉగ్రదాడి – యుద్ధానికి సిద్ధం2025”